తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తృతంగా జరుపుకునే పండుగ గణేష్ చతుర్థికి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చర్యలు తీసుకున్నారు...